బుధవారం కోర్టు అనుమతితో హైదరాబాదులోని మార్గదర్శి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన సి ఐ డి అధికారులు. తెదేపా అధినేత చంద్రబాబు దీనిని తీవ్రంగా ఖండించారు.సి పి ఎం నేత నోముల నర్సింహయ్య కూడా ఈ దాడులను ఖండించారు.
ఫోటోలో కనిపిస్తున్న ఈయన సి పి శ్రీవాత్సవ..ఐ ఏ ఎస్ అధికారి, ఐ రా సలో 16 సంవత్సరాల పాటు భారత్కు ప్రాతినిధ్యం వహించారు. ఈమె మాతాజీ నిర్మాలానంద దేవి..ఆధ్యాత్మిక గురువు, స్వాతంత్రోద్యమ నాయకురాలు (అని చెప్పుకుంటుంటారు). వీరిరువురు భార్యాభర్తలు.ఈ జంట జాతీయ జెండాను గౌరవిస్తున్న తీరు ఇదీ!